📚 ప్రధాని మోదీ రూ.12,000 స్కాలర్షిప్ 2025 – విద్యార్థులకు గుడ్ న్యూస్!
✅ అర్హతలు:
- తరగతి: 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు
- గత ఫలితాలు: కనీసం 55% మార్కులు (SC/ST కు 50%)
- కుటుంబ ఆదాయం: రూ.3.5 లక్షల లోపు
📝 దరఖాస్తు విధానం:
👉 అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
- NSP పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు
- 2025 ఆగస్టు 31లోపు పూర్తి చేయండి
📢 ముఖ్య సూచన:
ఈ అవకాశం వినియోగించుకోకపోతే, ఒక సంవత్సరం నష్టమవుతుంది! వెంటనే దరఖాస్తు చేయండి.
0 Comments